Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యాకల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 05:29 PMLast Updated on: Dec 10, 2023 | 5:29 PM

1 / 16 DialNews Image
2 / 16 DialNews Image
3 / 16 DialNews Image
4 / 16 DialNews Image
5 / 16 DialNews Image
6 / 16 DialNews Image
7 / 16 DialNews Image
8 / 16 DialNews Image
9 / 16 DialNews Image
10 / 16 DialNews Image
11 / 16 DialNews Image
12 / 16 DialNews Image
13 / 16 DialNews Image
14 / 16 DialNews Image
15 / 16 DialNews Image
16 / 16 DialNews Image