Fire Accident: మంటల్లో దగ్ధమైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు.. (ఫోటోలు)

హౌడా నుంచి సికింద్రాబాద్ వరకూ ప్రయాణించే ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ లో తీవ్రమైన మంటలు చెలరేగాయి. దాదాపు ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న లోకో పైలెట్ రైలును ఉన్నచోటే నిలిపి వేయడంతో ప్రయాణికులు క్రిందకు దిగేశారు. దీంతో ప్రాణ‎నష్టం సంభవిచలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2023 | 02:40 PMLast Updated on: Jul 07, 2023 | 2:40 PM

1 / 12 DialNews Image
2 / 12 DialNews Image
3 / 12 DialNews Image
4 / 12 DialNews Image
5 / 12 DialNews Image
6 / 12 DialNews Image
7 / 12 DialNews Image
8 / 12 DialNews Image
9 / 12 DialNews Image
10 / 12 DialNews Image
11 / 12 DialNews Image
12 / 12 DialNews Image