Minister KTR: అతి పురాతనమైన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్..

ములుగు జిల్లాలోని అతిపురాతన రామప్ప దేవాలయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈయనతో పాటూ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కాకతీయ కాలం నాటి ఆలయానికి గతంలో ‍యూనెస్కో నుంచి అరుదైన గుర్తింపు లభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2023 | 05:14 PMLast Updated on: Jun 08, 2023 | 5:14 PM

1 / 10 DialNews Image
2 / 10 DialNews Image
3 / 10 DialNews Image
4 / 10 DialNews Image
5 / 10 DialNews Image
6 / 10 DialNews Image
7 / 10 DialNews Image
8 / 10 DialNews Image
9 / 10 DialNews Image
10 / 10 DialNews Image