Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 10:30 AMLast Updated on: Sep 26, 2023 | 10:30 AM

1 / 15 DialNews Image
2 / 15 DialNews Image
3 / 15 DialNews Image
4 / 15 DialNews Image
5 / 15 DialNews Image
6 / 15 DialNews Image
7 / 15 DialNews Image
8 / 15 DialNews Image
9 / 15 DialNews Image
10 / 15 DialNews Image
11 / 15 DialNews Image
12 / 15 DialNews Image
13 / 15 DialNews Image
14 / 15 DialNews Image
15 / 15 DialNews Image