Telangana: చేప ప్రసాదానికి సర్వం సిద్దం.. సుదీర్ఘ విరామం తరువాత మంత్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం..

తెలంగాణలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేదిక అయింది. కరోనా మూడేళ్ల సుదీర్థ విరామం తరువాత ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 01:12 PMLast Updated on: Jun 07, 2023 | 1:12 PM

1 / 12 DialNews Image
2 / 12 DialNews Image
3 / 12 DialNews Image
4 / 12 DialNews Image
5 / 12 DialNews Image
6 / 12 DialNews Image
7 / 12 DialNews Image
8 / 12 DialNews Image
9 / 12 DialNews Image
10 / 12 DialNews Image
11 / 12 DialNews Image
12 / 12 DialNews Image