Kadapa: టమాట కోసం స్థానికుల క్యూ బాట.. కిలో రూ. 50 కే అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

టమాటాలు దేశీయ మార్కెట్లో రూ. 300 చేరువవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు టమాటాలు ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో టమాటాలు రూ. 50 కే ఇస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు రెండుకిలోమీటర్ల మేరా క్యూ కట్టారు. వీటి ధరలు మరో నెల రోజుల పాటూ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 18, 2023 | 03:52 PMLast Updated on: Jul 18, 2023 | 3:54 PM

1 / 10 DialNews Image
2 / 10 DialNews Image
3 / 10 DialNews Image
4 / 10 DialNews Image
5 / 10 DialNews Image
6 / 10 DialNews Image
7 / 10 DialNews Image
8 / 10 DialNews Image
9 / 10 DialNews Image
10 / 10 DialNews Image