Talasani Srinivas Yadav: కమనీయంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం.. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని

బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్షి, తెలంగాణ ఛీఫ్ సెక్రెటరీ శాంతా కుమారి హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2023 | 04:18 PMLast Updated on: Jun 20, 2023 | 4:18 PM

1 / 11 DialNews Image
2 / 11 DialNews Image
3 / 11 DialNews Image
4 / 11 DialNews Image
5 / 11 DialNews Image
6 / 11 DialNews Image
7 / 11 DialNews Image
8 / 11 DialNews Image
9 / 11 DialNews Image
10 / 11 DialNews Image
11 / 11 DialNews Image