Tirumala: తిరుమలకు ఏమైంది..? ఓవైపు బారులు తీరిన క్యూలైన్లూ..! మరోవైపు ఎడతెరిపిలేని వర్షం..!

తిరుమలలో గత రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీనికి తోడూ భక్తులు లక్షల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్లమేరా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గురువారం మధ్యాహ్నం కురిసిన ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి. రెండు గంటల పాటూ కురిసిన వర్షానికి కొండల్లోని వరదనీరు జలపాతాలుగా మారి లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2023 | 06:52 PMLast Updated on: May 18, 2023 | 6:54 PM

1 / 12 DialNews Image
2 / 12 DialNews Image
3 / 12 DialNews Image
4 / 12 DialNews Image
5 / 12 DialNews Image
6 / 12 DialNews Image
7 / 12 DialNews Image
8 / 12 DialNews Image
9 / 12 DialNews Image
10 / 12 DialNews Image
11 / 12 DialNews Image
12 / 12 DialNews Image