Tirupati: సాంస్కృతిక కార్యక్రమాలకు సరికొత్త వేదికగా కచ్చపి ఆడిటోరియం ప్రారంభోత్సవ ఫోటోలు

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2023 | 09:24 AMLast Updated on: Sep 04, 2023 | 9:45 AM

1 / 14 DialNews Image
2 / 14 DialNews Image
3 / 14 DialNews Image
4 / 14 DialNews Image
5 / 14 DialNews Image
6 / 14 DialNews Image
7 / 14 DialNews Image
8 / 14 DialNews Image
9 / 14 DialNews Image
10 / 14 DialNews Image
11 / 14 DialNews Image
12 / 14 DialNews Image
13 / 14 DialNews Image
14 / 14 DialNews Image