Tirupati: మహిళా యూనివర్సిటీలో విరించ్‌ కార్యక్రమం.. వినోదభరితంగా పాల్గొన్న మహిళలు..

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో విరించ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో చాలా మంది విద్యార్థినులు సాంస్కృతిక, నృత్య కార్యక్రమాల్లో పాల్గొని కనువిందు చేశారు. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు.. లెక్చరల్స్ వేదిక పై జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ని వీక్షించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2023 | 03:30 PMLast Updated on: Apr 12, 2023 | 3:30 PM

1 / 12 DialNews Image
2 / 12 DialNews Image
3 / 12 DialNews Image
4 / 12 DialNews Image
5 / 12 DialNews Image
6 / 12 DialNews Image
7 / 12 DialNews Image
8 / 12 DialNews Image
9 / 12 DialNews Image
10 / 12 DialNews Image
11 / 12 DialNews Image
12 / 12 DialNews Image