Home » పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల వ్యవహారాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాజీ మంత్రులు కొంతమందికి బెండు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే సంకేతాలు కనబడటం లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన అంశంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు
మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నా.. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు, కొన్ని రోజులుగా ప్రవీణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది నార్మల్ డెత్ అనిపించడంలేదు అంటున్నారు ప్రవీణ్ సన్నిహితులు.
గెటౌట్ ఫ్రమ్ గాజా'.. ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత గాజాలో రీసౌండ్ ఇస్తున్న స్లోగన్ ఇది. ఒకరు ఇద్దరూ కాదు.. గాజాలోని వేల మంది పాలస్తీనియన్లు ధ్వంసమైపోయిన రోడ్లపైకి వచ్చి గెటౌట్ ఫ్రమ్ గాజా అంటూ ర్యాలీలు తీస్తున్నారు.
ఏపీ రాజకీయాలను లిక్కర్ స్కాం ఆరోపణలు కుదిపేస్తున్నాయి. టిడిపి ఒత్తిడికి తలోగ్గి కేంద్రం ఏపీ లిక్కర్ స్కామ్ ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీలో పెద్ద తలకాయలు లోపలికి వెళ్లక తప్పదు.
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. పార్లమెంట్ వేదికగా నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు లిక్కర్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ కేబినేట్ లో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
హైదరాబాద్ సిటీ లో ఎటు వైపు అయినా వెళ్లండి...ట్రాఫిక్ జాం తో పిచ్చెక్కి పోతుంది. హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామన్నారు. నిత్య నరకం చూపిస్తున్నారు.