Home » క్రీడలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా..మిగిలిన మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యమిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు భారత్ రెడీ అయింది. బంగ్లాదేశ్ తో గురువారం దుబాయ్ వేదికగా తలపడబోతోంది. ఈ మ్యాచ్ పూర్తి ఆధిపత్యం కనబరిచి గెలవడం ద్వారా టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత్ జట్టుకు అదిరిపోయే న్యూస్... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్ శుభమన్ గిల్ అదరగొట్టాడు
ప్రస్తుతం టీమిండియాలో ప్రతీ ప్లేస్ కూ తీవ్రమైన పోటీ ఉంది... సెలక్షన్ కమిటీ 15 మందిని ఎంపిక చేయడం ఒక టాస్క్ అయితే ప్రతీ మ్యాచ్ కు ముందు తుది జట్టు ఎంపిక మరో పెద్ద టాస్క్.. ఈ క్రమంలో కొందరు కీలక ప్లేయర్స్ ను సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది.
ఐసీసీ టోర్నీలు ఎప్పుడు జరిగిన భారత ఆటగాళ్ళ ముద్ర గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే మెగా టోర్నీ అంటే చాలు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మన క్రికెటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉంటారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. టైటిల్ ఫేవరెట్ జాబితాలో ముందున్న టీమిండియా ఈ మెగాటోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన రోహిత్ సేన ఇప్పుడు మరో ఐసీసీ టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఐపీఎల్ 18వ సీజన్ మరో నెలరోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్ తో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ మరో నెలరోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్ తో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా... గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టనుంది.
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడబోతోంది.