Home » క్రీడలు
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ సంక్లిష్టంగా మారాయి. నిజానికి ఈ సీజన్ లో ఘనవిజయంతో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత చేతులెత్తేసింది.
ఐపీఎల్ లో ప్రతీ టీమ్ కు తమదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సాధారణంగా క్రికెట్ ను మతంలా ఆరాధించే మన దేశంలో ఐపీఎల్ లో జట్లకు
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది. బయటి వేదికల్లో అదరగొడుతున్న ఆ జట్టు సొంతగడ్డపై మాత్రం చేతులెత్తేస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది కాలంగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్టుల్లో కూడా సింగిల్ డిజిట్స్కే అవుటవుతుండటంతో రిటైర్మెంట్ ప్రకటించాలని అప్పట్లో తెగ డిమాండ్ వచ్చింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లింగ మార్పిడి చికిత్సతో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ బంగర్..
ఐపీఎల్ 2025సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ ఝళిపించాడు.
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడ లేని ప్రదర్శన కొనసాగుతోంది. హోంగ్రౌండ్ లో పంజాబ్ పై భారీ టార్గెట్ ను ఛేజ్ చేసిన సన్ రైజర్స్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ పై చేతులెత్తేసింది.
ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ మెల్లిగా పుంజుకుంటోంది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో ప్రక్షాళణకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. తాజా సమాచారం ప్రకారం కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు మొదలయ్యాయి.
ఒకపక్క అందరూ ఐపిఎల్ తో బిజీగా ఉన్న సమయంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి..