Home » Tag » Abhishek Sharma
టీ ట్వంటీ క్రికెట్ లో ప్రస్తుతం భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హవా నడుస్తోంది. ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ లో అతను ఆడిన విద్వంసకర ఇన్నింగ్స్ ఫాన్స్ మరిచిపోలేరు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో విమర్శకులు సైతం అతనికి ఫాన్స్ గా మారిపోయారు.
క్రికెట్ లో ఓ ఆటగాడు రిటైరయితే మరో ఆటగాడు వస్తాడు... కానీ అతన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడా అనేది ఖచ్చితంగా చెప్పలేం... ఇదే సమయంలో కొందరిలా ఆడే క్రికెటర్లు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు...
టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పుడు అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతోంది. పొట్టి క్రికెట్ లో ఫిఫ్టీ కొడితేనే గొప్ప విషయం అనుకుంటే అభిషేక్ శర్మ సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు విఫలమైనా ఆడినప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ వన్ సైడ్ గా ముగిసింది. ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ పోటీఇవ్వలేకపోవడం భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడకపోవడం ఆశ్చర్చపరిచింది. తుది జట్టులో షమీ ఉంటాడని చాలా మంది భావించారు.
ఎమర్జింగ్ ఆసియాకప్ టోర్నీలో భారత్ ఏ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించింది. తద్వారా గత ఎడిషన్ ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకుంది.
జింబాబ్వే టూర్ లో యువ భారత్ సత్తా చాటుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో టీ ట్వంటీ తుది జట్టు ఎంపిక చర్చనీయాంశంగా మారింది.
భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది యువ క్రికెటర్లు ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యారు.
వరల్డ్ కప్ సందడి ముగిసిన మళ్లీ మరో టీ ట్వంటీ సిరీస్ కు తెరలేవబోతోంది. ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఇంకా బార్బడోస్ లోనే ఉండగా.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యువ జట్టు బయలుదేరింది.
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది.
గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్.. ఈ సీజన్లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్రైజర్స్. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.