Home » Tag » Akkineni Family
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో కనిపించాడు.
అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఏఎన్ఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
పుట్టిన రోజునే కొత్త సినిమా ఎనౌన్స్ చేయాలన్న సెంటిమెంట్తో సీనియర్ హీరోలు వున్నట్టున్నారు. మెగాస్టార్ బర్త్డేనాడు రెండు సినిమాలు ప్రకటించారు. నాగార్జున కొత్త సినిమా వివరాలు తెలియాంటే.. 29 వరకు వెయిట్ చేయాల్సిందే.
అక్కినేని అయ్యగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. రీసెంట్ గా ఏజెంట్ అని తడిసిన దీపావళి బాంబుల్లాంటి ఫైట్లతో షాక్ ఇచ్చాడు. సరే సినిమా పోయినా ఓటీటీలో సందడి చేస్తుందనుకుంటే, రైట్స్ తీసుకున్న డిజిటల్ సంస్థ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయట్లేదు.
అక్కినేని మన్మథులు ముగ్గురు ఫ్లాపులతో పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు పెద్ద ప్లాపులు పట్టేస్తూ దూసుకెళుతున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతోనే క్యూలు కట్టేస్తున్నారు.