Home » Tag » andhrapradesh
ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై ప్రభుత్వం నేడు కేబినేట్ లో ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
విజయవాడ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రెడ్ కార్పెట్ ,పోడియం ను సిబ్బంది తొలగిస్తున్నారు. గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమం మొదలయింది.
ప్రకాశం బ్యారేజ్ లో బొట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏడు రోజుల నుంచి బొట్లు బయటకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయంలో కాస్త ముందు అడుగులు పడుతున్నాయి.
హీరోయిన్ కాదంబరి జత్వానిని వేధించిన వ్యవహారానికి సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సహా మరో ఇద్దరినీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక డోర్ డెలివరీ కోసం ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. వచ్చేవారం నుంచి ఇసుక డోర్ డెలివరీ కార్యక్రమం అమలు కానుంది. టన్నుకి కిలోమీటర్ కు 12 రూపాయలు మేరా డోర్ డెలివరీ ఛార్జ్ చేయనున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వరుసగా జరుగుతున్న బైకు దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేసి ఉన్న బైకులను కూడా చాకచక్యంగా అపహరించుకుపోతున్నారు కేటుగాళ్లు.
రాజమండ్రిలో చిరుత పులి అక్కడి ప్రజలను కంగారు పెడుతోంది. దాదాపు పులి తిరుగుతుందని తెలిసి వారం కావోస్తున్నా ఇంకా చిరుతపులిని పట్టుకోకపోవడంతో భయాందోళనకు గురువుతున్నారు స్థానికులు.
బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. జత్వానితో కలిసి మహిళా సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసాయి. జత్వానీ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అక్రమంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
విజయవాడ నగరానికి కృష్ణా నది కంటే అత్యంత ప్రమాదకరం బుడమేరు వాగు అని ఇప్పుడు కాదు 60 ఏళ్ళ క్రితమే రుజువు అయింది. అవును 1964 సెప్టెంబ 8, 9 తారీఖులలో బెజవాడ నగరం బుడమేరు వరదకు అల్లాడిపోయింది.
ఈ రోజు, రేపు కోస్తాంద్రకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు అధికారులు.