Home » Tag » andhrapradesh
కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని... పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..... చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి..
అది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం వెంకటాపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు పంట ఎండిపోతోంది.
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఢిల్లీలో పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీతో జగన్ కో స్నేహం చేయడం అత్యంత కీలకం.
వైసిపి కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న రోజా..
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో పెద్దగా ఎవరూ రాణించడం లేదు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ అలాగే బాలకృష్ణ రాజకీయాల్లో కాస్త సందడి చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు.
మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. సినిమా పరిశ్రమలో గొప్ప చరిత్ర కలిగిన మంచు కుటుంబం ఆస్తుల కోసం ఇలా రోడ్డు మీదకు రావడానికి, ఆ కుటుంబాలతో పాటుగా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా అనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. జగన్ తో కంటే జగన్ పక్కన ఉన్న వారితో విజయసాయిరెడ్డికి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని...ఆయన నమ్ముకున్న నేతలే ముంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు. భారీగా ఆస్తులు కూడబెట్టారు.
మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది.