Home » Tag » AP Assembly
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా... రారా... అన్న సస్పెన్స్ వీడిపోయింది.
ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి.... జనం దిమ్మతిరిగే షాకిచ్చిన తర్వాత గానీ మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో. అధికారంలో ఉన్నప్పుడు... జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. జగన్ను అలా చూసి.. చాలామంది పాపం అనేశారు కూడా ! సభకు ఇలా వచ్చారు..
ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటా పోటీ నడుస్తోంది.
వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా యాత్ర 2 సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8, గురువారం విడుదలైంది. దీంతో ఏపీలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు యాత్ర 2 చూసేందుకు థియేటర్లకు వెళ్లిపోయారు.
వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది..? ఎవరి చీటీ చిరగబోతోంది..? వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఇదే టెన్షన్.. మార్పులు, చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 40మందిని మార్చేసిన వైసీపీ.. మూడో జాబితాలో మరి కొంతమందిని మార్చనుందిచ.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి కొత్త వాతావరణం కనిపిస్తోంది. ఏదో.. కోటాలో ఇవ్వాలి కాబట్టి పార్టీలు ఇచ్చింది తీసుకోవడం కాకుండా.. ఈసారి మేము సైతం అంటూ.. కొందరు మహిళా నేతలు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. వైసీపీ, టీడీపీ రెండిట్లో ఈ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ తరుపున నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు.
ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ అసెంబ్లీ తిరిగి సోమవారం ప్రారంభంమైంది.
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభా సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఏఏ అంశాలపై చర్చిస్తారన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత అరెస్ట్ అయినందున సభను సజావుగా నడిపిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పీచ్ తో ఉభయ సభల సమావేశం జరిగింది. 16న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.