Home » Tag » Ashwin
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి సెషన్ లో మొదటి గంట బంగ్లా బౌలర్లు పై చేయి సాధించగా... జైశ్వాల్ , పంత్ ఆదుకున్నారు. రెండో సెషన్ లో వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటకీ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఎటాక్ తో బంగ్లాకు దిమ్మతిరిగింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకాబోతోంది. దాదాపు ఏడు వారాల విరామం తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. సీనియర్ క్రికెటర్లందరూ ఈ సిరీస్ లో ఆడుతుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ (IPL) లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు, ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరోసారి విధ్వంసం సృష్టించాడు.
రాంఛీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ (India-England) నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ (England) అనూహ్యంగా బజ్బాల్ ఆటకు గుడ్బై చెప్పింది. ఈ సిరీస్లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది. ఫలితంగా తొలిరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్ బౌలింగ్ దళానికి.. భారత బ్యాటింగ్ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు.
ఒకరు ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ స్పిన్నర్.. ఇంకొకరు విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు వన్డే ప్రపంచకప్ ఆడే ఛాన్సులు దాదాపుగా కనిపించట్లేదు.
ఒక ప్లేయర్ అద్భుతమైన ఫామ్లో ఉండగా.. సడెన్గా అతన్ని పక్కన పెట్టేస్తే? టీం మేనేజ్మెంట్పై కోపం వస్తుంది కదా. తమను టీంలోకి తీసుకోలేదని సెలెక్టర్లనే కొందరు కుర్రాళ్లు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఈ టెస్టును కేవలం మూడు రోజుల్లోనే ముగించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల టీ20 భవితవ్యాన్ని కొత్తగా వచ్చే చీఫ్ సెలెక్టరే నిర్ణయిస్తాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ ఇద్దరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఇతర సీనియర్ ఆటగాళ్ల కెరీర్పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పాడు.