Home » Tag » Bengaluru
గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అవుతోంది. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టడం ఆ తర్వాత ఆయన పరారిలో ఉండటం అన్నీ కూడా ఆసక్తిని రేపాయి జనాల్లో.
ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు ఆనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆయన ఎందుకు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. 3రోజుల ముందుగానే అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు.
తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ వైరల్గా మారింది. గత కొన్ని రోజుల నుంచి బెంగుళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఎంతో మంది ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట్లోనే నీటి కరువు ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.
నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితుడిని పట్టుకునే విషయంలో కీలక ప్రకటన చేసింది ఎన్ఐఏ. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల బహుమతి (రివార్డ్) ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.
ఘటన జరిగినప్పుడు చాలా మంది కేఫ్లో ఉన్నప్పటికీ.. పేలుడు తీవ్రత తక్కువగా ఉండటం వల్లే ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం.
బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే. స్థానికంగా ఇది చాలా ఫేమస్. నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఎప్పట్లాగే కస్టమర్లతో రామేశ్వరం కేఫ్ రద్దీగానే ఉంది.
ఓ వ్యక్తి కోరాలో విచిత్రమైన ప్రశ్న వేశాడు. దాంతో మండిపోయిన నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. బెంగళూరులో 32యేళ్ళ సాఫ్ట్వేర్ ఇంజినీర్కి ఏడాదికి 94 లక్షల రూపాయల జీతం చాలా తక్కువ అవుతుందా? అని కోరాలో అడిగాడు ఓ నెటిజన్.