Home » Tag » betting
బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని మేడ్చల్లో చనిపోయిన సోమేష్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు పాల్పడ్డ సోమేష్.. తన అక్క పెళ్లికి దాచిన డబ్బుతో బెట్టింగ్ ఆడినట్టు పోలీసులు చెప్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ మరో ప్రాణం తీసింది. బెట్టింగ్ వేసిన డబ్బ పోయిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి బెట్టింగ్ యాప్స్తో ఉన్న ప్రమాదాన్ని తెర మీదకు తెచ్చింది.
తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఏ న్యూస్ ఛానెల్ చూసినా.. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఓపెన్ చేసినా ట్రెండ్ అవుతున్న విషయం ఒక్కటే. బెట్టింగ్ యాప్స్. అమాయకపు ప్రజలను బెట్టింగ్ ఉచ్చులో పడేసి సెలబ్రిటీలు మాత్రం ప్రమోషన్స్ పేరుతో కోట్లు వెనకేశారని అంతా
మాకు క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది.. వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు.. మేమేం చెబితే అదే వేదం..మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!
గుంటూరుకు చెందిన ఆరా మస్తాన్ తరచూ... హిందూ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ...అలాగే సర్వేలపై ఇంటర్వ్యూలు ఇస్తూ... మీడియాలో పాపులారిటీ సంపాదించారు. ఆ మధ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా.. కొన్ని సంస్థలు మాత్రం అధికారం మరోసారి అధికార పార్టీదే అని తేల్చేశాయి. ఇక కొన్ని సంస్థలు మాత్రం రాష్ట్రంలో హంగ్ తప్పదని.. బీజేపీ కింగ్ మేకర్గా మారే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై ఏపీలో ఓ రేంజ్లో బెట్టింగ్ నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది?
ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి.. అధికారం ఎవరిది.. అనే విషయాలపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఎక్కువ మంది బెట్టింగ్స్ వేస్తుండడం హైలైట్. అలాగే బీఆర్ఎస్ 50 నుంచి 53 సీట్లకు పరిమితం అవుతుందని ఎక్కువ మంది బెట్టింగ్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్ కుమార్ రాజకీయాల గురించి ఏమన్నారో తెలుసా..
చికోటి ప్రవీణ్ కుమార్ తో ప్రత్యేక ఇంటర్వూ.
ఎక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. అధికారంలోకి వచ్చేపార్టీ ఏంటి.. మెజారిటీ ఎంత.. ఇలా రకరకాల ప్రశ్నలు జనాలను వెంటాతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి.