Home » Tag » BRS Chief KCR
ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కాంగ్రెస్ కు గుండుసున్న తీసుకొచ్చిండు అంటూ ఎద్దేవా చేసారు కేటిఆర్. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది రోజులే టైమ్ ఉండటంతో సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.
రాష్ట్ర సాధన ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న TRS.. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ టూ టైమ్స్ కూడా BRS చీఫ్ కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు.