Home » Tag » Champions Trophy
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగబోతోంది.
ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రత కారణాల దృష్ట్యా భారత్ ఆడబోయే మ్యాచులన్నీ హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్లో జరుగుతాయి.
శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది.
టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద లక్ష్యాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇప్పటి నుంచే కోర్ టీమ్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. ఎట్టపరిస్థితుల్లోనూ టోర్నీని పాక్ లోనే నిర్వహించాలని పిసిబి పట్టుదలగా ఉంది.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ వైబ్రేషన్... కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే పోరు.