Home » Tag » Chennai
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడుకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐపీఎల్ కామెంట్రీ ప్యానల్ నుంచి అతన్ని తొలగించే అవకాశాలున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ ను విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు తమ హోం గ్రౌండ్ లోనే షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ జట్టును ఓడించింది. అయితే కనీస పోటీ లేకుండా ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మొదట ధోనీనే. ధోనీ కోసమే సీఎస్కే మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలివస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 17 ఏళ్ళుగా ధోనీ ఫాలోయింగ్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంత క్రేజ్ వచ్చింది.
ఐపీఎల్ లో కొన్ని జట్ల మధ్య సమరం మామూలుగా ఉండదు... లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడితే యుద్ధమే...
ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.
ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీల మనీ పర్స్ పెరిగినా ఈ సారి ఆచితూచి ఖర్చు చేశాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది ఆటగాళ్లను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఎనిమిది మందిని జట్లు ఆర్టీఎమ్ ద్వారా సొంతం చేసుకుననాయి.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పోడ్కాస్ట్లో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఎవరికి భారీ ధర పలకబోతోందన్న అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ మెగా ఆక్షన్ కోసం అటు ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళే కాదు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీఅరేబియా సిటీ జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోగా.. ఈసారి మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.