Home » Tag » cricket
ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్కు దూరం అయి రెండేళ్లకు పైగానే అవుతోంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధావన్ లెజెండ్స్ లీగ్, మాస్టర్స్ లీగ్ వంటి వాటిలో ఆడుతున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు వారాలు అంచనాలు తప్పిన జట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకూ టాప్ 5లో ఉన్న జట్ల స్థానాలు కూడా మారుతున్నాయి.
ఐపీఎల్ లో ఇదీ కదా మ్యాచ్ అంటే.. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని మలుపులు..గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ కూ, డగౌట్ లో ఉన్న కోచ్ లకే కాదు మ్యాచ్ ను చూస్తున్న అభిమానులందరికీ బంతి బంతికీ బీపీ పెరిగిపోయింది.
ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఫామ్ లోకి వచ్చేశాడు. కోల్ కత్తాతో మ్యాచ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో పంజాబ్ ను గెలిపించాడు
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలకపోరుకు రెడీ అయింది. వరుస ఓటముల తర్వాత హౌంగ్రౌండ్ లో పంజాబ్ పై విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు ముంబైతో తలపడబోతోంది.
ఐపీఎల్ మొన్నటి వరకూ హైస్కోరింగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులకు పంజాబ్ , కోల్ కత్తా పోరు ఊహించని షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ నమోదవడమే కాదు చివరి వరకూ ఉత్కంఠతో ఊపేసింది.
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి నెలకి గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన జాకబ్ డఫీ,
ఐపీఎల్ తర్వాత టీమిండియా వరుస సిరీస్లు, టూర్లతో బిజీ బిజీగా గడపనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.