Home » Tag » crime
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారంయత్నం చేశాడు. MMTS ట్రైన్లో అమ్మాయి ఒక్కతే ఉండటాన్ని గమనించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాదులో ఫ్యామిలీస్ ఉండే ఏరియా అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు కూకట్పల్లి. సిటీకి సెంటర్లో.. ఐటీ జీవితాలకు దగ్గర్లో..
దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్. రౌడీ మూకలు, గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్లో రీసౌండ్ ఇస్తుంది.
కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటన.. ప్రతీ భారతీయుడి మనసు మెలేస్తోంది. ఆ ఆసుపత్రిలో.. ఆ చీకట్లో.. చీకటిలోని ఆ ఆసుపత్రిలో.. ఆ యువతి ఎన్ని ఆర్తనాదాలు చేసి ఉంటది.. ఎంత నరకం చూసి ఉంటదన్న ఆలోచనే.. తెలియకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రతీ ఒక్కరితో.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ సమావేశంలో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ సమావేశంలో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం..
ఆర్టిస్టులను అవమానిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని డెడ్లైన్ ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. వెకిలి రాతలు రాసే చానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఖతమ్ అంటూ ఎండ్ కార్డు పెట్టేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా... వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..