Home » Tag » Daughter
బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఈ ఇద్దరికీ ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డ పుట్టినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది.
మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది చివర్లో మనోజ్.. తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది.
మెయిన్ పురిలో ప్రచారానికి డింపుల్ యాదవ్ తన కూతురు అదితిని కూడా వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. లండన్ లో చదువుకుంటున్న అదితి సెలవుల కోసం యూపీకి వచ్చింది.
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిపై.. ఏ తండ్రీ చేయని పని చేయని చేశాడు ఆయన. బతికుండగానే కూతురికి పిండం పెట్టి దినం చేశాడా తండ్రి. అయ్యాలారా.. అమ్మలారా.. నాలా ఎవరూ మోసపోవద్దు అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదిలిస్తున్నాయ్.
రామానాయుడు స్టూడియోస్లో నభూతో అనే రేంజ్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది. ఈ వేడుకల్లో సూపర్స్టార్ మహేశ్బాబు భార్య నమ్రతా శిరోద్కర్తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా.. తమ ఇంటి దగ్గరకు విచ్చేసిన జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రముఖ సినీ యాక్టర్, టీవీ యాంకర్, రవి కూతురు వియా బర్త్ డే సెలబ్రేషన్స్ ను స్పషల్ గా పడవలో జరిపించారు. వియా బర్త్ డే వేడుకల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి, యానీ, కాజల్, జెస్సీ, యానీ మాస్టర్, పాల్గొన్ని స్టెప్పులేసారు. యాంకర్ రవి వీరి కోసం దుర్గం చెరువు వద్ద స్పెషల్ పార్టీ బోర్టును ఏర్పాటు చేశారు.
(యూకే) బ్రిటన్కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.
సిక్కిం విహారయాత్రకు వెళ్లిన అలనాటి తెలుగు యాక్టర్ సరళకుమారి ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆమెను కనిపిట్టాలంటూ అమెరికాలో ఉంటున్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
మీరా మరణంతో కోలీవుడ్లో విషాద చాయలు అలుముకున్నాయ్. 20 ఏళ్ల కెరీర్లో ఎలాంటి వివాదం లేకుండా, చాలా అణకువతో ఉండే హీరో విజయ్ ఆంటోనీ.. కుమార్తెను కోల్పోవడం అందరినీ బాధకు గురి చేస్తోంది. మీరా మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.