Home » Tag » DUBAI
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఒక్కొక్కరి మీద ఉన్న అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం కేసులను బయటకు తీస్తోంది. దీనితో కొందరు వైసీపీ నేతలు దేశం వదిలి పారిపోయే ప్లాన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో (Heavy Floods) దుబాయ్ లోని చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షాలు, వరదలతో ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందరూ గొప్పగా చెప్పుకునే దుబాయ్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది.
ఎడారి దేశం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. దుబాయ్.. ఎప్పుడు ప్రపంచ దేశాలకు పెట్రోల్.. డీజీల్ వంటి ఖరితైన ఇందనాలను ఎగుమతి చేసే దేశం.. ఇప్పుడు భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతుంది.
బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన బోధన్ (Bhodan) మాజీ ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ (Shakeel Ahmed) కుమారుడు రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ (Prajabhavan) దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఇంతవరకు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకకుడు కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాల్కి కూడా ఈ గౌరవం దక్కలేదు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా తరపున ప్రభాస్ తాలూకు మైనపు బొమ్మే ముందుగా పెట్టారు.
పుష్ప (Pushpa) సినిమా నుంచి స్టైలిష్ స్టార్ (Stylish Star) నుంచి ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). అలాగే పాన్ ఇండియా (Pan India) స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 17వ సీజన్ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్.. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఓ నేపాలీ గూర్ఖాను హత్య చేసిన కేసులో.. ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. ఐతే కేటీఆర్ మంత్రిగా ఉన్న టైమ్లో వీరి శిక్ష తగ్గింపునకు కృషి చేశారు.