Home » Tag » ENGLAND
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా..మిగిలిన మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యమిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ప్రతీసారీ ఇంగ్లాండ్ పేరు చెబుతున్నా ఆ జట్టుకు మాత్రం టైటిల్ కల నెరవేరడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ భారత్ టూర్ కు రావడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్కి కనిపించింది. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడే మంత్రంగా ఆడుతున్న ఇంగ్లాండ్ , టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని అందరూ అంచనా వేశారు.
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ దుమ్మురేపిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా అరంగేట్రాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఎందుకంటే కంకషన్ సబ్ గా అడుగుపెట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. దూబే స్థానంలో హర్షిత్ ను ఇలా తీసుకోవడం దుమారాన్ని కూడా రేపింది.
భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ మొదలుకాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి డ్రెస్ రిహార్సల్ గా మారిన ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకమే...అలాగే భారత జట్టులో కొందరు సీనియర్ ప్లేయర్స్ కు సైతం ఈ వన్డే సిరీస్ అగ్ని పరీక్షగా మారింది.
భారత క్రికెట్ లో సారథిగా సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర...జట్టుకు దూకుడు కెప్టెన్ నాయకుడు... ప్రత్యర్థి జట్టుకు ఆటతో పాటు మాటలతోనే ధీటుగా బదులిచ్చేలా టీమ్ ను సిద్ధం చేసిన సారథి దాదానే...
భారత్,ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుని ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహకంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా..
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో దానికి సన్నాహకంగా ఉపయోగించుకోనుంది.
భారత్, ఇంగ్లాండ్ నాలుగో టీ ట్వంటీ శుక్రవారం పుణే వేదికగా జరగబోతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు మూడో టీ ట్వంటీలో షాక్ తగిలింది. సమిష్టిగా రాణించిన ఇంగ్లీష్ టీమ్ రాజ్ కోట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ఆశలు నిలుపుకుంది.