Home » Tag » HYDERABAD
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ రంజీల్లో ఆకట్టుకోలేకపోయారు. జాతీయ జట్టులో పేలవ ఫామ్ తో సతమతమైన వారంతా దేశవాళీ క్రికెట్ లోనూ గాడిన పడలేదు.
సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్పేట్లో భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా సందడి చేస్తూ ఉంటుంది.
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.
హైదరాబాద్ మీర్పేటలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోందా ? రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారా ? క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా ? చంపడం...ముక్కలుగా నరకడం...పెరిగిపోతోందా ?
గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అభిమానులు మరిచిపోలేదు.
సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులపై కమిషనర్ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ కంప్లైంట్ వచ్చిన కేసు నమోదు చేస్తామన్నారు. 37 వేల 600 కేసులు నమోదు చేశామని... సైబరాబాద్ లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయన్నారు. 32 శాతం సైబర్ కేసులో ఉన్నాయని తెలిపారు.
తెలుగులోనే కాదు.. ఇండియాలోనే పుష్ప2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా.. రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిన తొలి ఇండియా మూవీ అంటూ మాట్లాడుతున్నారు.హైప్ పీక్స్కు చేరింది.ఇంతకీ పుష్ప2 థియేటరికల్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.