Home » Tag » Kapil Dev
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కపిల్ దేవ్ తర్వాత అరుదైన ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కారు.
వరల్ట్కప్కి సమయం దగ్గర పడుతుండడంతో 1983 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్దేవ్ భారత జట్టుకు కీలక సూచనలు చేశారు. గాయపడి..తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల విషయంలో అమలు చేయాల్సిన స్ట్రాటజీని వివరించారు.
గాయం కారణంగా సరిగ్గా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు ఐర్లాండ్తో బరిలోకి దిగి తన కెప్టెన్సీ తొలి సిరీస్లోనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా మారనున్నాడు. ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ చేతిలో రెండో వన్డే ఓడిపోయిన భారత జట్టుపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. 'ఇలా ఓడిపోవడమేనా వన్డే ప్రపంచకప్ కోసం చేసే సన్నాహాలు' అంటూ పలువురు అభిమానులు మండిపడుతున్నారు.
ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే.. అందరూ చాలా సింపుల్ గా ధోని పేరు చెప్పేస్తారు. నిజానికి ఈ విషయంలో పెద్దగా చర్చ కూడా జరగదు. ఒక్క టీమిండియా అభిమానులనే కాదు ప్రపంచంలో ఎవరిని అడిగిన ధోనిని కూల్ కెప్టెన్ నిస్సందేహంగా ఒప్పేసుకుంటారు.
టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.
మీ బలుపు, అహంకారం, ఆవేశం మడిచి మనసులో పెట్టుకోండి.. మా దగ్గర చూపించొద్దు.. ఇంగ్లండ్ క్రికెట్కు భారత్ ఎలా బుద్ధి చెప్పిందో తెలుసా..?
ఇప్పడంటే క్రికెట్ దేశంలో మతంలా మారి ఉండొచ్చు. క్రికెట్ లేని ఇండియాను ఊహించుకోవడం కష్టంగానూ ఉండొచ్చు. అయితే దేశంలో క్రికెట్ ఈ స్థాయికి ఎదిగడానికి కారణమైన విజయం ఒకటి ఉంది. అదే 1983 ప్రపంచ కప్.
భారత్ క్రికెట్ గతిని మార్చిన ఇన్నింగ్స్ అది..! 1983 వరల్డ్ కప్లో జింబాబ్వేపై కపిల్దేవ్ ఆడిన ఇన్నింగ్స్ నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..! అయితే ఆ మ్యాచ్ టెలిక్యాస్ట్ కాలేదు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు!
నిన్నటివరకు అసలు స్పందించని బీజేపీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా రెజ్లర్లకు మద్దతిస్తున్నారు. రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర) రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.