Home » Tag » Kashmir
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.
మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. జమ్మూ కశ్మీర్కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ ఎప్పుడూ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాశ్మీర్లో నవంబర్, డిసెంబర్ నుంచే మంచు కురవడం మొదలవుతుంది. ఇక వసంత కాలంలో అక్కడి తోటలు పచ్చదనాన్ని పర్చుకుంటాయి.
కాశ్మీర్ లోయలో మంచు అందాలను తిలకిస్తున్న సినీ నటి లహరి..
ఉత్తరాదిని గత 4 నెలల ముందు వరకు వర్షాలు.. వరదలతో వణికిపోయాయి. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), వంటి రాష్ట్రాల్లో భారీ వరదలకు.. కొండచరియలు విరిగిపడటం వంటివి చూశాం.. ఇక డిసెంబర్ 30 నాటికి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కురవక పోవడం.. వాతావరణంలో మార్పులు రావడం.. వంటివి అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఉత్తర భారత దేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో రికార్డు స్థాయిలో చలి నమోదైవుతుంది. భారత సరిహద్దు రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లో తేలికపాటి మంచు వర్షం కురుస్తోంది. ఆ రాష్ట్ర పరిసర రాష్ట్రాలకు, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామాలకు చలిగాలులు వీస్తున్నాయి.
జమ్ముకశ్మీర్ కు స్వయంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 370రద్దు చేయడం సరైనదే అని తీర్పు చెప్పింది. ఈ విషయంలో పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమనీ... కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు న్యాయమూర్తులు. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూఢ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.
G20-గ్లోబల్ ఈవెంట్ తర్వాత, ఈ ఏడాది చివర్లో 140 దేశాలు పాల్గొనే కాశ్మీర్ వేదికగా జరిగే 71వ మిస్ వరల్డ్ 2023 పోటీకి వేదిక భారత్ సిద్దమవుతోంది. దీనికి సంబంధించి, శ్రీనగర్లోని SKICCలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా, మిస్ ఇండియా సిని శెట్టి, మిస్ వరల్డ్ కరీబియన్ ఎమ్మీ పెనా, మిస్ కరీబియన్, మిస్ ఇంగ్లండ్ పాల్గొన్నారు.