Home » Tag » Kashmir
దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటలను రెండు. వాటిలో మొదటిది 26/11 ముంబై మారణహోమం. రెండోది పుల్వామా టెర్రర్ అటాక్.
నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు.
సైఫుల్లా కసూరీ అలియాస్ ఖలీద్.. పహల్గామ్ దారుణం వెనక రాక్షసుడు వీడే ! పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
పెహల్గాంలో టూరిస్టుల మీద ఎటాక్ చేసిన టెర్రరిస్టుల స్కెచ్ రెడీ అయ్యింది. బాధితుల సహాయంలో ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్ రెడీ చేయించాయి భద్రతా బలగాలు.
13 లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్ను ఏమీ చేయలేదు'. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది.
రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కట్చేస్తే.. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ISIచీఫ్ అసిమ్ మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు
జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఎపిసోడ్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తముందా? కాబూల్ నుంచే హైజాక్ మిషన్ను ఆపరేట్ చేశారా? త్వరలో ఇదే సీన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లోనూ రిపీట్ కానుందా?
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.
మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.