Home » Tag » KCR
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది.. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది వ్యవహారాన్ని ! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ అన్నారు.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయ్. ఇన్నాళ్లు సభకు దూరంగా ఉన్న కేసీఆర్.. చాలా రోజుల తర్వాత కనిపించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
తెలంగాణ లో ప్రాంతీయవాదం ముగిసి కులవాదం పడక విప్పడంతో, ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ బీసీ నినాదం బాగా వినిపిస్తోంది.2028 తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది.
ఏడాది పాలనకే కాంగ్రెస్ చేతులెత్తేయడంతో బి ఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి తప్పు చేసాం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై... ఆయన జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు ... అన్నిట్లోనూ భాగస్వామి.2014....2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా... అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028... 29లో తెలుగు రాష్ట్రాల్లో