Home » Tag » KTR
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు ... అన్నిట్లోనూ భాగస్వామి.2014....2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కాం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన స్కాం తో పోలిస్తే నథింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా... అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028... 29లో తెలుగు రాష్ట్రాల్లో
రేవంత్కి దమ్ముంటే లగచర్ల రావాలని డిమాండ్ చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు రాలేరు.. నేనే కొడంగల్కి వస్తా అని సవాల్ చేసారు.
మొన్నటి వరకూ కూసీఆర్ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం మాదిరిగానే ఇప్పుడు మరో స్కాం బీఆర్ఎస్ పార్టీ మీదకు దూసుకొస్తోంది. కేరళ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో సమస్య సర్దమనిగిందిలే అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలయ్యింది.
కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు.
బ్యాంకుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనన్నారు మాజీ మంత్రి కేటిఆర్. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని పాతాళానికి తొక్కాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అధినేత అమిత్ షా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.