Home » Tag » modi
బిజెపికి చంద్రబాబు అవసరం.. బిజెపికి పవన్ ఆయుధం.. ఇప్పుడు దక్షిణాదిలో వినపడుతున్న మాట.. దేశ రాజకీయాలను.. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్సా, కపిల్ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ ప్రమాణస్వీకారం చేశారు.
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్ ప్రభుత్వం..
ఫ్రీ..ఫ్రీ...ఫ్రీ...దేశంలో ఎన్నికల వేళ...ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే..
వరుసగా ఎనిమిదవసారి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ను టెన్షన్ పెట్టిన ట్యాక్స్ నుంచి భారీ స్థాయి ఉపశమనాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలక మార్పులు చేశారు నిర్మలా. 2025-26 వార్షిక బడ్జెట్ తరువాత కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరగడం..
తింటే పన్ను... తిరిగితే పన్ను... నిద్రపోతే పన్ను... మేల్కొంటే పన్ను.... ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు... మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు...,సామాన్యుడి పాట్లు... ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి... లేటెస్ట్గా పాప్కార్న్పై వేసిన GST శ్లాబులు మీమర్స్కు మంచి మసాలాను అందించాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.