Home » Tag » MONEY
బంగారం ధరలు...కిందికి దిగి రానంటున్నాయి. రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. కనకం కమ్ డౌన్ అంటున్నా...నో వే...ఛాన్సే లేదంటోంది.
కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం కామనే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి.
వరల్డ్ క్రికెట్ లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా... మన జట్టు ఎక్కడ , ఏ ఫార్మాట్ లో ఆడినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు..
నటరత్న ఎన్టీఆర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన నిర్మాత, నటి కృష్ణవేణి వయోభారంతో కన్నుమూశారు. నిర్మాతగా నటిగా, గాయనిగా ఆమె సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించారు.
ఫ్రీ..ఫ్రీ...ఫ్రీ...దేశంలో ఎన్నికల వేళ...ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే..
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా వెలిగింది, తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం, తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకుమించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేక పోయాయి. జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్లతో ఆఖరి ఘడియల్లో బతికేళ్ల తీసింది.
గడిచిన 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.4,658 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. సగటున రోజుకు రూ.100 కోట్లకుపైగా సొమ్ము దొరికింది. అయితే, ఇది పూర్తిగా నగదు కాదు. ఇందులో నగదు డబ్బు రూ.395.39 కోట్లు మాత్రమే.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పూర్తవగానే.. డబ్బులు, మందు పంపిణీ స్టార్ట్ అయింది. ఈసారి ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లకు నోట్లలో తగ్గేదేలే అంటున్నారు. కొన్నిచోట్ల ప్రతి 100 మందికి ఒకరు చొప్పున తమ అనుచరులను పెట్టుకొని.. అభ్యర్థులు నోట్లు పంచుతున్నారు.
ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేయండి.. ఈజీగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ల మాయలో పడిపోయి వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మొదట్లో వాళ్లు పంపిన లింక్స్ ను క్లిక్ చేయమనో, షేర్ చేయమనో చెప్తారు. అలా చేస్తే మన అకౌంట్లో నగదు జమ చేస్తారు. దీంతో చాలా మంది ఆశపడి అందులో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ.
గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కుబేరుల గురించి ఒక సర్వే చేసింది. దీని ప్రకారం ఏ దేశంలో ఎంత సంపద ఉంటే ధనవంతులుగా పరిగణించాలో లెక్కించింది. ఇండియాలో 1 శాతం మంది ధనవంతులు ఉన్నారని, వీళ్లందరినీ రిచీ రిచ్ క్లబ్బుగా పరిగణించాలని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.