Home » Tag » MP
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా మరో యాగం చేశారు. రెండు రోజులపాటు చేసిన ఈ యాగం లక్ష్యం ఏమిటి అన్నదే అంతు పట్టడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు జైల్లో ఉండివచ్చాక నిర్వహించిన యాగాన్ని గతానికి భిన్నంగా ఎలాంటి హంగు లేకుండా ముగించారు.
పొలిమేర సినిమాతో ఫేమస్ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సాహితీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రాజేంద్రనగర్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్ డాక్యుమెంట్స్ దాఖలు చేసింది.
మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు.
నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.
రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ ఎవరికి వాళ్లు వాళ్ల మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరికి రామసహాయం రఘురాం రెడ్డిని టికెట్ వరించింది. భట్టి, తుమ్మల లాంటి సీనియర్ నాయకులు ఉన్నా ఆయనకే టికెట్ ఇచ్చారంటే ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ప్రతీ ఒక్కరిలో ఆసక్తిగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఆశించారు రాజాసింగ్. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఫైనల్ చేసింది.
టీడీపీ, జనసేన నుంచి కొందరు వైసీపీలోకి చేరుతున్నారు. దీనికితోడు ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరు అనుకున్న స్థాయిలో బలంగా లేకపోవడంతో వాళ్ళని మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ బరిలో నిలవబోతున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన రాధికా.. తన మొత్తం ఆస్తుల విలువను ప్రకటించారు. తన ఆస్తుల విలువ 53 కోట్ల 45లక్షలు అని ఎన్నికల సంఘానికి తెలిపారు. 33 లక్షల నగదు, 75తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27కోట్ల 5లక్షల చరాస్తులున్నట్లు రాధిక తన నామినేషన్లో తెలిపారు.