Home » Tag » Murder
కన్నడ హీరో దర్శన్ కేసులో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో హీరో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఐతే దర్శన్, పవిత్ర, రేణుకాస్వామి మధ్య ఏం జరిగింది..
హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్కాల్స్లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్... అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.
తహశీల్దార్ (Tehsildar) రమణయ్య హత్య కేసు నిందితుడికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మురారి సుబ్రమణ్యం గంగారాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు (Estate Businesses) చేస్తూ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మురారి గంగారాంగా భావిస్తున్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తోంది.
ఏపీలోని (AP Politics) విశాఖలో (Visakha MRO) తహశీల్దార్ రమణయ్య (Ramaṇayya) హత్య (Murder) వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయ్. రుషికొండలోని అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఈ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లకు అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్ పెండింగ్ ఫైలే...తహాశీల్ధార్ ప్రాణాల మీదకు తెచ్చిందని ప్రాథమికంగా తెలుస్తోంది
15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన బీజేపీ నేత (BJP leader) రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో మవినిక్కర అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 మందికి మరణ శిక్ష (Death sentence) విధించింది.
ప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కొంతకాలంగా ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో తనకు మక్లూర్లో ఉన్న ఇంటిపై రుణం తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంటిపై ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు.