Home » Tag » NARENDRA MODI
2026నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది.
ఉక్రెయిన్పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్.
పెద్దన్న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే తమ్ముడు మోడీ ఎగేసుకుంటూ అందరికంటే ముందే అమెరికా వెళ్ళాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ముచ్చట్లాడుకున్నారు.
దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోడీ. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఆయనకు మనందరిలా సంసారం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. దేశమే నా కుటుంబం అని చెప్పుకుంటారు. ఆయనే మన ప్రధాని మోడీ. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య ఒకటి తలెత్తింది. వేరే వాళ్ళ సంసారిక సమస్య ఆయనకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మేధావులైన భార్య భర్త ల
ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని ఆరోపించారు.