Home » Tag » PAKISTHAN
13 లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్ను ఏమీ చేయలేదు'. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది.
ఆఫ్ఘాన్లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత తాలిబన్ల కంటే ఎక్కువ సంబరపడింది పాకిస్తానే. తమ మద్దతుతోనే కాబూల్లో తాలిబన్ జెండా ఎరిగిందనీ, ఇక తాలిబన్లు భారత్పై ఫోకస్ చేస్తారంటూ భారత్నే బెదిరించింది.
జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్.. బంగ్లాలో షరియా చట్టం ఆధారంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఉగ్రసంస్థ.
ఆఫ్ఘాన్లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. ఆ మాటకొస్తే ఆఫ్ఘాన్ను హస్తగతం చేసుకోడానికి తాలిబన్లకు అన్ని విధాలుగా అండగా నిలిచిందీ అదే.
ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు.. ఖమేనీ దేనికైనా రెఢీ అంటున్నారు.. నెతన్యాహు సైలెంట్గా పావులు కదుపుతున్నారు.. ఈ ముగ్గురి యాక్షన్తో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పు డైనా యుద్ధం అనేలా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కట్చేస్తే.. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ISIచీఫ్ అసిమ్ మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు
'పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది'.. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన సంచలన కామెంట్ ఇది. పాకిస్తాన్ను స్ట్రిక్ట్గా మార్చాలన్నారు.
మహరంగ్ బలోచ్.. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో చరిత్ర గుర్తుంచుకునే యోధుల్లో మొదటి వరుసలో నిలిచే పేరిది. ఒంటరిగా మొదలై వందలు, వేల మందిగా మారి ఇస్లామాబాద్ను నిలువునా వణికించిన హిస్టరీ ఆమెది.
ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు తాలిబన్ల ఆక్రమణ వ్యూహం, ఇంకోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం.. విధ్వేషం, విభజన పునాదులపై పురుడుపోసుకున్న పాకిస్తాన్లో పరిస్థితులే ఇవి. కానీ, ఇవేవీ పాకిస్తాన్ పాలకులకు సమస్యల్లా కనిపించడం లేదు.
లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల మాస్టర్మైండ్ హఫీజ్ సయీద్కు...పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ప్రస్తుతం అతడు ఉగ్రకార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.