Home » Tag » PAKISTHAN
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పాక్ ను గాయాలు వెంటాడుతున్నాయి.
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా..మిగిలిన మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యమిస్తోంది.
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడబోతోంది.
ఏదైనా పెద్ద టోర్నీ నిర్వహణ అంత ఈజీ కాదు.. పైగా నిత్యం బాంబులతో దద్దరిల్లే పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడమంటే కత్తి మీద సామే.. టోర్నీ పూర్తయ్యే వరకూ పాక్ క్రికెట్ బోర్డుకు టెన్షన్ టెన్షనే...
ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే... ఒక్కోసారి పెద్ద జట్లను సైతం సునాయాసంగా ఓడిస్తుంది... మరోసారి చిన్న జట్టు చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూస్తుంది.
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు అంతకుమించి... ఆటతో పాటే భావోద్వేగాల సమరం... స్టేడియం అంతా హౌస్ ఫుల్ అయిపోతుంది... రెండు దేశాల్లోనూ ఆ రోజు అనధికార సెలవుగా కనిపిస్తుంది...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ఆరంభం కానుంది. పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశమే అయినప్పటకీ భారత్ అక్కడికి వెళ్ళేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్ లను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు పండగే...కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల ఫ్యాన్స్ కూడా ఈ హైవోల్టేజ్ ఫైట్ కోసం ఎదురుచూస్తుంటారు.