Home » Tag » puri jagannath
పోకిరి... ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సిని జనాలు.
దేశవ్యాప్తంగా అందరి చూపు ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారంలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథుడి నిధి తలుపులు ఇవాళ తెరిచారు. దాదాపు 46ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ 2024లో తెరుచుకున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజలతో జగన్నాధుడి రహస్య గది తలుపులు తీశారు.
సైన్స్కు అందని ఎన్నో రహస్యాలకు నెలవు కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం. విలువైన ఆభరణ సంపద ఈ గుడి కింద ఉందని చాలా మంది నమ్ముతారు.
పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరుచుకోబోతోంది. 1978లో ఓపెన్ చేశాక తర్వాత ఇప్పటి వరకూ దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఖజానాలో వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయట. లక్షల కోట్ల విలువైన ఆ సంపదను 46 యేళ్ళ తర్వాత మళ్ళీ లెక్కించబోతున్నారు. ఆ శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో లెక్కించలేనంత సంపద ఉందని అంటున్నారు. ఎంతో విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి... రహస్య గదిలో భద్రపరిచారు పూర్వీకులు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది.
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర సర్వ సిద్దం.. మరి కాసేపట్లో జగన్నాథుడి రథయాత్ర.. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2డిసెంబర్ 6కి వాయిదా పండిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఆగస్టు 15 పై కర్చీఫ్ వేస్తున్నాయి.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. చంటిగాడు, పండుగాడు, సూర్య భాయ్, శివమణి.. అంటూ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు.
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.