Home » Tag » Raghurama Krishna Raju
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇప్పటికే ప్రకటించిన ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. కొత్తగా మడకశిర నుంచి MS రాజుకు, ఉండి నుంచి రఘురామ కృష్ణరాజుకు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకు, వెంకటగిరి నుంచి కురుగొండ రామకృష్ణకు టిక్కెట్ ఇచ్చింది