Home » Tag » Ranji Trophy
ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు.
అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.
మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్ అయ్యర్.. ముంబై క్రికెట్ ఆసోసియేషన్కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్సీఏ రిపోర్ట్తో తేలిపోయింది.
టీమిండియా టెస్టు ప్లేయర్, ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టు తరపున ఆడనని చెప్పాడు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు.
సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్లో శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు.
టీమిండియా ఓపెనర్ (Team India Opener), ముంబై బ్యాటర్ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్పూర్ వేదికగా ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు.
టీమిండియా (Team India) సీనియర్ బ్యాటర్ (Senior Batter) చటేశ్వర పుజారా (Chateshwara Pooja) పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా మరో సెంచరీతో సత్తాచాటాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో 110 పరుగులు సాధించాడు.
టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం.. ఎప్పటికప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాల్సిందే.. కేవలం ఆటే కాదు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో యువక్రికెటర్ ఇషాన్ కిషన్ భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
జార్ఖండ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. జార్ఖండ్ మొదటి ఇన్నింగ్స్లో 142 పరుగులకే ఆలౌటవగా.. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర.. పుజారా శతకంతో భారీస్కోరు దిశగా సాగుతోంది.
టీమిండియాలో ఇప్పుడిప్పుడే తన ప్లేస్ను సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో దుమ్మురేపాడు.