Home » Tag » Rape Case
జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసు విషయంలో జానీ మాస్టర్ పై అతని భార్యపై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ను ఎలా అయినా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజుల నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. జూనియర్ డాన్సర్ ను రేప్ చేసాడనే అంశంలో ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జానీ మాస్టర్ ను పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ని జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం కుదిపేస్తోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది అర్ధం కాని పరిస్థితి. జానీ మాస్టర్ నీచుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను వెలివేయాలనే డిమాండ్ లు కూడా వినపడుతున్నాయి.
జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ రేప్ కేసులో జానీ మాస్టర్ ను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అయింది. జూనియర్ డాన్సర్ ని ఆయన వేధించారని కేసు నమోదు అయింది. తనను కారవాన్ లో జానీ మాస్టర్ వేధిస్తున్నాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
హైదరాబాద్ గచ్చిబౌలి రెడ్స్టన్ హోటల్లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. జడ్చర్లకు చేందిన శృతి అనే యువతి.. రెండురోజుల కింద గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది.
నేషనల్ అవార్డ్ విన్నర్, ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్గానే కాకుండా.. డ్యాన్స్ షోకు జడ్జిగా.. ప్రతీ ఒక్కరిని తెలిసిన కటౌట్ అది. ఇక ఈ మధ్య ఏపీ ఎన్నికల సమయంలోనూ కాస్త హడావుడి చేశాడు.
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు.
ఆ దారుణమారణకాండ జరిగి దాదాపు 40 రోజులు. ముందు పోలీసులు రంగంలోకి దిగారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేసారు. ఇంకేముంది కేసు డొంక కదులుతుంది అనుకున్నారు. ఏదీ జరగలేదు. ఆ తర్వాత హైకోర్ట్ ఆదేశాలతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది.