Home » Tag » REVANTH REDDY
తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ముఖ్యమంత్రికి మధ్య యుద్ధం జరుగుతోందా.? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్ లో ఐఏఎస్ లను ,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సంచలనం రేపింది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు... ఇబ్బందుల పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా 10 ఏళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా కొందరు ఎమ్మెల్యేల ప్రైవేట్ డిన్నర్ మీటింగ్తో ఒక్కసారిగా పార్టీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. అంతే.. ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
ఇది కావాలి అని ఎప్పుడూ రాజకీయాల్లో డైరెక్ట్గా అడగరు.. డిమాండ్ చేయరు ! ముందు పొగబెడతారు.. తర్వాత మంట రాజేస్తారు.. ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది నాయకులు ! తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఏం ఏం జరుగుతుంది? పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశం పెట్టి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నారంటే ఆ పార్టీలో కనిపించని సంక్షోభం ఏదో రగులుతోందని అర్థమవుతుంది.
మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా... అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028... 29లో తెలుగు రాష్ట్రాల్లో
రేవంత్కి దమ్ముంటే లగచర్ల రావాలని డిమాండ్ చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు రాలేరు.. నేనే కొడంగల్కి వస్తా అని సవాల్ చేసారు.
బ్యాంకుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనన్నారు మాజీ మంత్రి కేటిఆర్. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతున్నారని ఆయన ఆరోపించారు.
శుక్రవారం మధ్యహ్నం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నాలుగు పథకాలు ఈనెల 26న అట్టహాసంగా ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈనెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది.