Home » Tag » sharmila
షర్మిల ఏం చేసినా సంచలనమే. ట్వీట్ కూడా హాట్హాట్గా మారుస్తుంటుంది రాజకీయాన్ని. వదిలేదే లే అన్నట్లు జగన్ను రాజకీయంగా వెంటాడుతున్న షర్మిల..
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే... ఇప్పుడెందుకు వెళ్ళారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజాదర్భార్ పెడతామన్న జగన్... ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
అప్పుడు రమ్మన్నారు... ఇప్పుడు రోడ్డున పడేశారు... మమ్మల్ని వాడుకొని మీరు బాగు పడ్డారు. వేర్వేరు కుంపట్లు పెట్టుకొని మా బతుకులు అన్యాయం చేశారు.
ఎక్కడ మొదలైందో.. ఎలా మొదలైందో కానీ.. జగన్, షర్మిల మధ్య విభేదాలు పీక్స్కు చేరుకున్నాయ్. ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా కనీసం ఇష్టపడడం లేదు.
ఏపీ రాజకీయం ఇంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి జగన్కు అధికారం కట్టబెట్టిన జనం.. ఐదేళ్లు తిరిగేసరికి సంచలన తీర్పు ఇచ్చారు.
ఏపీలోని విజయవాడలో ఈనెల 8న వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు APCC అధ్యక్షురాలు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ ని కూడా పిలిచారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు సభా వేదికపై సోనియా, విజయమ్మ పక్క పక్కనే కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ (YCP) అధినేత జగన్ (YS Jagan) .. బెంగళూరుకు (Bangalore) వెళ్తున్నారు. మూడు రోజులు పులివెందులలో ఉన్న ఆయన.. భార్య భారతి (Bharti) తో కలిసి బెంగళూరు వెళ్లిపోయారు.
ఓటమిపై వైసీపీ (YCP) పోస్టుమార్టం మొదలుపెట్టింది. సొంత పార్టీలోనే ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయ్. కోటరీ జగన్ను మోసం చేసిందని.. గ్రౌండ్లెవల్కు పార్టీ అధినేతను దూరం చేసిందని.. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో క్లియర్గా కనిపించిందని.. మొన్న జక్కంపూడి రాజా, ఇవాళ కేతిరెడ్డి (Ketireddy Venkatrami Reddy) డైరెక్ట్ కామెంట్లు చేశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. బలం అనుకున్న ప్రతీ విషయం.. బలహీనంగా మారిందని ఈ ఫలితాలతో తెలిసొచ్చింది. కంచుకోటలాంటి రాయలసీమలోనూ.. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగిలాయ్.
గుంటూరు జిల్లాలో వెస్ట్ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్.... ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఒకరు లేడీ హీరోగా ఏపీ రాజకీయాల్లో ఉంటే... మరొకరు గృహిణిగా, ఇప్పుడిప్పుడే వ్యాపారవేత్తగా ఎదుగుతున్న మహిళ .... బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడుతున్నారు.