Home » Tag » SRISAILAM
SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులు దాటినా మృత దేహాల జాడ మాత్రం ఇప్పటికే తెలియరాలేదు.
కాల గమనంలో బతుకులకే విలువ లేదు.. శవాలకు ఉంటుందా ! తప్పిపోయిన మనిషి గురించి పట్టించుకునే ఓపికే లేదు ఈ వ్యవస్థకు.. అలాంటిది ఇక లేరని.. రారని.. చనిపోయారని తెలిసి.. వాళ్ల కోసం వెతుకుతారా.. ఇక ఆ చీకట్లలో.. మట్టి దుబ్బల్లో.. కాంట్రీట్లో
నాలుగు రోజులు గడిచాయి....96 గంటలు పూర్తయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు వాళ్లంతా ప్రాణాలతో బతికి ఉన్నారా ? లేదా ? అన్నది అంతుచిక్కడం లేదు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తూ ఉంటాయి. 1984 నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూడటానికి లక్షలాది మంది పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి పెరుగుతుండడంతో జలాశయం గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు.
ఉత్తారిలోనే కాదు.. దక్షిణాదిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన ఉన్న నదులకు భారీగా వరద నీరు పెట్టెత్తుతుంది. కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణా నదిపై ఉన్న SRSP, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో సాయంతో తవ్వకాలు.. చదును చేస్తుండగా శివలింగం బయటపడింది.
ఏపీలోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో ఉన్న ద్వాదస జోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున క్షేంత్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇక పై శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిబందన మే 1 నుంచి అమలు అవుతు వస్తుంది.
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శమిస్తారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.