Home » Tag » Suresh Raina
భారత క్రికెట్ లో చురుకైన ఫీల్డర్ గా, హిట్టర్ గా సురేష్ రైనా అభిమానులకు పరిచయమే.. రిటైర్మెంట్ తర్వాత కొన్ని లీగ్స్ ఆడుతున్న రైనా తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలి...
చిరకాల ప్రత్యర్థుల పోరులో మరోసారి భారత్ దే పై చేయిగా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో పాక్ ను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది.
వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ ఎప్పుడు, ఎక్కడ తలపడినా ఆ క్రేజే వేరు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడతున్నాయి.
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ...ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటాడు.
ఇప్పటికే చాలా సార్లు ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్లో కనిపిస్తున్న సంకేతాలతో చాలా మంది ఫ్యాన్స్ మహీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్నారు. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు ధోనీ ఫ్యాన్స్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఒకప్పుడు టీమిండియా (Team India), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా (Suresh Raina) మరోసారి క్రికెట్ ఫీల్డ్ (Cricket field) లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఆసియా కప్లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ గురించి మాట్లాడితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది నంబర్ టూలో ఉన్నాడు.
ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న 'హోమ్ ఆఫ్ హీరోస్' ప్రోగ్రామ్లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్లో తనకు చాలా జట్లు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాయని, ధోనీ చెప్పిన మాటతో వాటన్నింటినీ వదులుకున్నానని తెలిపాడు.
ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటోన్న రైనా ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సురేష్ రైనా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు.