Home » Tag » Taman
నటసింహం బాలయ్య కో అంటే రెండు కోట్ల కారొచ్చింది. తన ఢాకూ మహారాజ్ హిట్ విషయంలో తెగ ఖుషీ అయిన బాలయ్య తమన్ కి 2 కోట్ల కారుకొనిచ్చాడు. సినిమా సక్సెస్ లో తమన్ మ్యూజిక్ ఎంత మ్యాజిక్ చేసిందో తెలిసే, ఇలా నటిసింహం భారీ కానుక ఇచ్చాడట.
ఆఖండ సినిమా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాలయ్య సినిమాల కోసం ఈ స్థాయిలో కష్టపడలేదు.
సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టే అనే కాన్ఫిడెన్స్ ఫాన్స్ లో ఉంటుంది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ కావడంతో ఫాన్స్ ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.
పుష్ప 2 రిలీజ్ కి ముందు సునామీ రాబోతోందన్నంత ప్రచారం జరిగింది. కట్ చేస్తే సునామీ కన్ఫామే కాని అది బాక్సాఫీస్ లో కాదు మరో దగ్గరంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పని తనం నచ్చకే పుష్ప2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇద్దరు మ్యూజీషియన్స్ ని రంగంలోకి దింపారు. అందులో తమన్ ఒకడు..
నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు యమాగా ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఊగిపోతున్నారు ఇప్పుడు. సినిమా కోసం అల్లు అర్జున్ 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు.
ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఓజి పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. సుజీత్ ఈ సినిమాను పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
వాస్తవానికైతే తమన్కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్(Taman). శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కతున్న తాజా మాఫియా బ్యాగ్డ్రాఫ్ (Mafia Bag Draft) చిత్రం ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయిన హీరో చుట్టు జపాన్లో కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujith) దర్శకత్వం వహిస్తున్నారు.
గుంటూరు కారం.. ఈ సినిమా కోసం యావత్ యూవత ఈగల్ గా వేట్ చేస్తున్నారు. ఎప్పుడేప్పుడు అన్న సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ నిన్న గుంటూరు వేదికగా.. అంగరంగ వైభవంగా గుంటూరు కాటుతో జరిగింది. దాదాపు 14 సవంత్సరాల తర్వాత వీరి హార్టిక్ సినిమా చేశారు. అతడు, ఖలేజా సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు గుంటూరు కారంతో వచ్చాడు. కాగా మహేశ్ బాబు ఈ జూలై 30 2024 కి బాబు హీరోగా మారి 25 ఏళ్లు పూర్తి కావస్తోంది. దీంతో మహేశ్ బాబు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద కొండత భారం ఉంది. అదే గుంటూరు కారం రిజల్ట్ మీదున్న అంచనాలు. అసలే ఆగి ఆగి తెరకెక్కుతోంది.