Home » Tag » TELANGANA
తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ముఖ్యమంత్రికి మధ్య యుద్ధం జరుగుతోందా.? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్ లో ఐఏఎస్ లను ,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సంచలనం రేపింది
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు ... అన్నిట్లోనూ భాగస్వామి.2014....2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 48 నియోజకవర్గాల్లో విజయం సాధించి.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టింది. ఆప్ను 22 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. గత రెండు ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్కు..
ఇది కావాలి అని ఎప్పుడూ రాజకీయాల్లో డైరెక్ట్గా అడగరు.. డిమాండ్ చేయరు ! ముందు పొగబెడతారు.. తర్వాత మంట రాజేస్తారు.. ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది నాయకులు ! తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది.
భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్స్ గా ఎదిగిన వారు చాలామంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినోళ్ళే... మహిళల క్రికెట్ కూడా దీనికి మినహాయింపు కాదు...ఇదే తరహాలో కష్టాలను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది తెలుగమ్మాయి గొంగడి త్రిష...
మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా... అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028... 29లో తెలుగు రాష్ట్రాల్లో
మొన్నటి వరకూ కూసీఆర్ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం మాదిరిగానే ఇప్పుడు మరో స్కాం బీఆర్ఎస్ పార్టీ మీదకు దూసుకొస్తోంది. కేరళ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో సమస్య సర్దమనిగిందిలే అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలయ్యింది.
కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు.