Home » Tag » Telugudhesham party
విజయవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా వరద పూర్తిగా పోలేదు. దానికి తోడు బురద కూడా భారీగా ఉంటుంది. దీనిని ప్రభుత్వం తొలగించే కార్యక్రమాలు చేపట్టినా వరద భయం మాత్రం ఇంకా అలాగే ఉంది.
ఆంధ్ర ప్రదేశ్లో లీడర్లను చూస్తే జనానికి జుగుప్స కలుగుతుంది. అసలు అక్కడ రాజకీయం, ఒకరినొకరు తిట్టుకోవడం, వెక్కిరించుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తప్ప అసలా రాష్ట్రంలో మరింకేం జరగట్లేదనేది అర్థమవుతుంది.