Home » Tag » TRIVIKRAM
సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా పరిశ్రమలో బాధితులు అందరూ బయటకు రావాలి అంటూ పలువురు కోరుతున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇండస్ట్రీలో గురూజీ అని గౌరవంగా పిలుచుకుంటారు. ఐతే కొన్నేళ్లుగా ఈ గురూజీ గురి కుదరట్లేదు. అల వైకుంఠపురంలో మూవీ 2020 లో అంటే కరోనా కంటే ముందొచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్లో ఉంటారు.
అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో కనిపించాడు.
ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun). ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత.. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసుకున్నాడు బన్నీ. అర్జున్ రెడ్డి (Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో గతంలోనే ఓ సినిమా అనౌన్స్ చేశాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రౌడీస్టార్ విజయ్తో సినిమా ప్లాన్ చేశాడు. తీయబోతున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కాప్గా మారబోతున్న విజయ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడట.
బిజీగా ఉన్న తారక్ని మునగ చెట్టెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు. టిల్లూ స్క్వేర్ ఈవెంట్లో తెగ పొగిడేశాడు. అయినా ఎన్టీఆర్ కనీసం కథా చర్చలకు కూడా అపాంట్మెంట్ ఇవ్వలేదు. బన్నీ ఏకంగా త్రివిక్రమ్తో సినిమా ఎనౌన్స్ చేశాడు.
పుష్ప తర్వాత బన్నీ అట్లీతో కలిసి పని చేస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున సినిమా అప్డేట్ గురించి కూడా ఏదైనా వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు.
ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరం అన్నాడు. అక్కడే మిగతా హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ రేంజ్ పెరిగింది. దేవర పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఈజీగా వెయ్యికోట్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మలయాళ కుట్టి అనుపమ జంటగా నటించి.. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. దాదాపు రెండేళ్ల క్రితం రిలీజైన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.